ములుగు జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన సఖి సెంటర్ను సోమవారం రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్, జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
వరంగల్: ములుగులో సఖి సెంటర్ను ప్రారంభించిన మంత్రి, ఎంపీ
By Naga Babu
-
Previous article
Next article