కరోనా కేసులు పెరుగుతున్న కొంతమంది వ్యాపారస్తులు ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా విచ్చలవిడిగా చేసిన వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. సోమవారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పాన్ షాప్స్, హోటల్స్, టీ స్టాల్ల్స్ తదితర కౌంటర్లలో ఉండి మాస్క్ లు ధరించని వారిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. అనంతరం మాస్క్ ధరించని 100 మందిపై కేసు నమోదు చేశారు.
ఒకే రోజు వంద మందిపై కేసు నమోదు
By Naga Babu
-
Previous article
Next article