వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఈరోజు క్వింటాల్ పత్తి ధర రూ.9,510 పలికింది. అలాగే మిర్చి ధర రూ.16,000లుగా ఉంది. పల్లికాయ రూ.6,300లుగా ఉన్నట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. కాగా రెండు రోజుల విరామం అనంతరం మార్కెట్ మళ్లీ ప్రారంభం కావటంతో రైతులు సరుకులు తీసుకుని వస్తున్నారు. మార్కెట్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా కాంటాలు వేయాలని దళారులకు అధికారులు సూచిస్తున్నారు.
వరంగల్ ఎనుమాముల మార్కెట్లో ఈరోజు ధరలు
By Naga Babu
-
Previous article
Read more RELATEDRecommended to you
వరంగల్ ఫోర్ట్, వేయి స్తంభాల దేవాలయానికి యూనిస్కో గుర్తింపు తెస్తాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఎంతో మంది అధికారంలోకి వచ్చినా... వరంగల్ ను ఎవరూ అభివృద్ధి చేయలేదని,...
Advik -
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్లో ఆలస్యంగా...
మెదక్.. గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్లో దారుణం...