కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకట కృష్ణారావు మృతి

-

కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకట కృష్ణారావు ( కృష్ణబాబు )మృతి చెందారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాద్ హాస్పటల్లో చికిత్స పొందుతున్నారు కృష్ణబాబు. మృతదేహాన్ని రేపు సాయంత్రం స్వగ్రామం దొమ్మేరుకు బంధువులు. తీసుకు వస్తున్నారు. కొవ్వూరు ఎమ్మెల్యేగా 4సార్లు విజయం సాధించారు కృష్ణ బాబు.

తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం నుంచి 1983 నుండి 2004 వరకు ఒక్కసారి మినహా మిగిలిన 4సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు కృష్ణ బాబు. ఎన్టీఆర్, చంద్రబాబులతో మంచి అనుబంధం ఉంది పెండ్యాల కృష్ణారావుకి. ఆయన మరణ వార్త విన్న పలువురు సంతాపం తెలియజేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news