ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను చలి వణికిస్తోంది. గత 4, 5 రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఆదివారం శేరిలింగంపల్లిలో 8.3, రాజేంద్రనగర్లో 9.1, హయత్నగర్లో 10.9, చందానగర్లో 11.0, కుత్బుల్లాపూర్లో 12.1, కూకట్పల్లిలో 12.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాగల మూడు రోజులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత ఇదే విధంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు
By Naga Babu
-
Previous article
Next article