మెదక్ : ఫిబ్రవరి 3న మంత్రి హరీష్ రావు రాక

-

పుల్లూరుకు ఫిబ్రవరి 3న రానున్నట్లు ఆదివారం మంత్రి హరీష్ రావు పుల్లూరు గ్రామ పెద్దలతో తెలిపారు. పుల్లూరులో జరిగే బండ జాతర పనులు పూర్తి చేయాలని, అదే రోజున కళ్యాణ మండపం ప్రారంభిస్థానని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయం వంశపారంపర్య అర్చకులుగా కలకుంట్ల రంగాచార్యులు, ఫణి కుమారాచార్యులు, పుల్లూరు సర్పంచ్ పల్లె నరేష్ గౌడ్, ఎంపీటీసీ సభ్యురాలు లత పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news