రంగారెడ్డి : ప్రపంచ పర్యాటక కేంద్రంగా ‘ముచ్చింతల్’

-

శంషాబాద్ : ప్రపంచ పర్యాటక కేంద్రంగా ముచ్చింతల్ కానుందని సీఎం కేసిఆర్ అన్నారు. శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ది రెండవ రోజు ఉత్సవాలలో భాగంగా CM KCR దంపతులు చిన్న జీయర్ స్వామి ఆశ్రమంలో చిన్న జీయర్ స్వామితో కలిసి శ్రీ రామానుజాచార్యుల విగ్రహ ప్రాంగణాన్ని పరిశీలించారు. అనంతరం యాగశాలలో ప్రత్యేక పూజలు చేశారు.ఈ కార్యక్రమంలో మై హోమ్ అధినేత జూపల్లి రామేశ్వరరావు జగపతి బాబు, ఎమ్మెల్యే బాలరాజు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news