ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. నేడు 251 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. జగిత్యాల జిల్లాలో 65, కరీంనగర్ 77, సిరిసిల్ల 52, పెద్దపల్లి జిల్లాలో 57 కేసులు నమోదైనట్లు చెప్పారు. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని కోరారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరోనా రిపోర్ట్
By Naga Babu
-
Previous article