ఘట్కేసర్ మండలం నారపల్లి నుండి ఎదులాబాద్ వరకు రోడ్డు పనులకు నూతనంగా రూ. 15 కోట్ల నిధులు మంజూరు అయినట్లు కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఘట్కేసర్ మండల ఎంపీపీ, టీఆర్ఎస్ పార్టీ నాయకులు మంత్రి మల్లారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.
మేడ్చల్: రోడ్డు పనులకు రూ. 15 కోట్ల నిధులు విడుదల
By Naga Babu
-
Previous article
Read more RELATEDRecommended to you
వివాదంలో మల్లారెడ్డి.. ? ఇదంతా ఎవరి కుట్ర !
అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజాగ్రహాన్ని చవి చూస్తోంది అనేందుకు తార్కాణంగా...
Network -
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్లో ఆలస్యంగా...
మెదక్.. గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్లో దారుణం...