వరంగల్: పిల్లల ప్రత్యేక సంరక్షణ విభాగం ప్రారంభం

-

వరంగల్ MGM హాస్పిటల్‌లో ఏర్పాటుచేసిన పిల్లల కోవిడ్ ప్రత్యేక సంరక్షణ విభాగాన్ని మంత్రులు తన్నీరు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు ఆస్పత్రిలో కలియ తిరుగుతూ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్, కలెక్టర్ గోపి, ఆసుపత్రి సూపర్డెంట్ శ్రీనివాస్, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news