గోవిందరావుపేట మండలం లక్నవరం పర్యాటక ప్రాంతానికి నేటి నుంచి అనుమతిని ఇస్తున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో మేడారం జాతరకు వెళ్లిన చాలా మంది భక్తులు దర్శనానంతరం లక్నవరానికి వెళ్తుండటంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఈనెల 13 నుంచి లక్నవరం మూసేసారు. ఇన్నాళ్లు పర్యాటకులు లేకపోవడంతో ప్రకృతి అందాలు బోసిపోయాయి. జాతర ముగియడంతో పర్యాటకులను అనుమతిస్తున్నారు.
వరంగల్ : టూరిస్టులు.. ఇవాళ్టి నుంచి లక్నవరం వెళ్లొచ్చు
By Naga Babu
-
Previous article
Next article