అత్తింటివారి వేధింపులను భరించలేక వివాహిత పురుగుల మందుతాగి మరణించిన ఘటన అక్కన్నపేట మండలం కేశనాయక్తండా గ్రామపంచాయతీ పరిధిలోని గొల్లపల్లిలో జరిగింది. బంధువులు వివరాల ప్రకారం.. బెజ్జంకి మండల కేంద్రానికి చెందిన కల్లూరి ఐలవ్వ, చంద్రయ్య దంపతుల కూతురు ధనుజ(25)ను గత ఏడాది గొల్లపల్లికి చెందిన సంజీవ్కు ఇచ్చి వివాహం చేశారు. దీంతో అత్తారింటి వేధింపులు భరించక ఆత్మహత్య చేసుకుంది.
సిద్దిపేట: కట్నం వేధింపులతో వివాహిత బలవన్మరణం
By Naga Babu
-
Next article