మెదక్ : పట్టువస్త్రాలు సమర్పించిన మాజీ ఎంపీ

-

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని పొట్లపల్లి గ్రామంలో శ్రీ స్వయంభూ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం శివరాత్రి పర్వదిన సందర్భంగా కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ ఇంచార్జీ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధికార ప్రతినిధి లింగమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news