మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. నర్సాపూర్-తూప్రాన్ ప్రధాన రహదారి పక్కన గల కోమటికుంట చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం తేలియాడుతూ కనిపించింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందజేయడంతో వారు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి ఒంటిపై ఎరుపు రంగు టీ షర్ట్, బ్లూ కలర్ ప్యాంట్ ఉన్నట్లుగా తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మెదక్ : నర్సాపూర్లో మృతదేహం కలకలం
By Network
-
Read more RELATEDRecommended to you
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్లో ఆలస్యంగా...
మెదక్.. గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్లో దారుణం...
జగిత్యాల, మెట్ పల్లిలో అటవీ పార్కులు
జగిత్యాల జిల్లాలో అర్బన్లలో అటవీ పార్కులు ఏర్పాటు కానున్నాయి. పట్టణాల్లో ఆహ్లాదం,...