రామగిరి: సెంటినరీ కాలనీలోని OCP-2 లో AITUC గేట్ మీటింగ్ ను ఈరోజు నిర్వహించారు. AITUC నాయకులు మాట్లాడుతూ.. 2021 డిసెంబర్ నెలలో కార్మికులకు న్యాయం చేకూర్చే 13 డిమాండ్ల పైన చేసిన సమ్మెపై సింగరేణి యాజమాన్యం సరైన స్పష్టత ఇవ్వలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాల పట్ల ఈనెల 28, 29 తేదీల్లో సమ్మె నిర్వహిస్తున్నామన్నారు. సమ్మెను విజయవంతం చేయాలని కోరారు.
Karimnagar: రెండు రోజులు స్ట్రైక్
By Network
-
Read more RELATEDRecommended to you
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్లో ఆలస్యంగా...
మెదక్.. గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్లో దారుణం...
జగిత్యాల, మెట్ పల్లిలో అటవీ పార్కులు
జగిత్యాల జిల్లాలో అర్బన్లలో అటవీ పార్కులు ఏర్పాటు కానున్నాయి. పట్టణాల్లో ఆహ్లాదం,...