ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్ జలాశయం మధ్యలో ఉన్న నాగార్జునకొండకు వారం రోజులుగా లాంచీల రాకపోకలు నిలిచాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 19 నుంచి AP లాంచీలను నాగార్జునకొండకు వెళ్లేందుకు అనుమతించగా, తెలంగాణ లాంచీలు కూడా అదే రోజు నుంచి రాకపోకలు ప్రారంభించాయి. AP పర్యాటక శాఖ లాంచీలకు ఫిట్ నెస్ లేకపోవడంతో వాటిని నడపవద్దని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో ఈ నెల 1నుంచి ఏపీ పర్యాటక శాఖ లాంచీలను నిలిపివేసింది.
నల్గొండ : నిలిచిన లాంచీల రాకపోకలు
By Network
-
Read more RELATEDRecommended to you
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్లో ఆలస్యంగా...
మెదక్.. గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్లో దారుణం...
జగిత్యాల, మెట్ పల్లిలో అటవీ పార్కులు
జగిత్యాల జిల్లాలో అర్బన్లలో అటవీ పార్కులు ఏర్పాటు కానున్నాయి. పట్టణాల్లో ఆహ్లాదం,...