టార్గెట్ తెలంగాణ.. రాష్ట్ర బిజెపి నాయకులకు అధిష్టానం కీలక ఆదేశాలు

-

తెలంగాణ బిజెపి నేతలకు పార్టీ హై కమాండ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. హైదారాబాద్ లో బిజెపి కార్యవర్గ సమావేశాలు ఎందుకు అనేది ప్రజలకు స్పష్టం స్పష్టంగా తెలియాలని…సమావేశాలు ప్రతి బూత్ స్థాయిలో తెలిసే విధంగా చేయాలని పేర్కొంది.

పార్టీ తెలంగాణ లో అధికారం లక్ష్యంగా ముందుకు వెళ్తుంది అనే వాతావరణం రావాలి..మోడీ వచ్చిన రోజు దారి వెంట ఘన స్వాగతం ఏర్పాట్లు… బేగం పేట నుండి రాజ్ భవన్ రాజ్ భవన్ నుండి హైటెక్స్ రోడ్ల పై ప్రజలతో స్వాగత కార్యక్రమం ఉండనుంది.

5 లక్షల జన సమీకరణ… ఒక్కో జిల్లాకు ఒక్కో ఏరియా లెక్కన.. వివిధ రాష్ట్రాల సీఎం లు వస్తున్న సందర్భంగా ఇక్కడ నివాసం ఉంటున్న అయా రాష్ట్రాల ప్రజలతో లతో ప్రత్యేక సమావేశం జరుగనుంది. కార్య వర్గ సమావేశాలకు జేపీ నడ్డ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు ఒక రోజు ముందే రానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news