IND Vs SA : సఫారీలతో నేడే కీలక మ్యాచ్​.. గెలిచినోళ్లదే సిరీస్ !

-

ఇవాళ ఇండియా, సౌతాఫ్రికా జట్ల మధ్య చిట్ట చివరి టీ 20 మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌ బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో జరుగనుంది. అయితే..ఈ మ్యాచ్‌ లో గెలిచిన జట్టు..సీరిస్‌ గెలువనుంది. కాగా.. ఇప్పటికే 2-2 తేడాతో ఈ సిరీస్‌ ను టీమిండియా సమం చేసింది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే..

India: రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, అవేష్ ఖాన్

South Africa : టెంబా బావుమా (సి), క్వింటన్ డి కాక్ (WK), డ్వైన్ ప్రిటోరియస్, రాస్సీ వాన్ డెర్ డ్యూసెన్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, వేన్ పార్నెల్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్, అన్రిచ్ నోర్ట్జే, లుంగి న్గిడి

Read more RELATED
Recommended to you

Latest news