వార్ వన్సైడే. ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్సీపీ హవా కొనసాగుతోంది. రెండు రౌండ్ల కౌంటింగ్ ముగిసే సరికి వైఎస్సార్సీపీ 128 స్థానాల్లో లీడ్లో ఉంది. టీడీపీ కేవలం 29 స్థానాల్లోనే లీడ్లో ఉంది. జనసేన ఒక్క స్థానంలో లీడ్లో ఉంది. మరోవైపు టీడీపీకి షాక్ ఇస్తూ.. కుప్పంలో చంద్రబాబు వెనుకంజలో ఉన్నారు. రెండు రౌండ్లు ముగిసే సమయానికి చంద్రబాబు వెనుకంజలో ఉన్నారు.
టీడీపీకి షాక్.. కుప్పంలో చంద్రబాబు వెనుకంజ
By Anil Kumar
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
కాంగ్రెస్ అంటేనే రైతుల పక్షపాతి : సామా రామ్మోహన్ రెడ్డి
కాంగ్రెస్ అంటేనే రైతుల పక్షపాతి అని మీడియా కమిటీ చైర్మన్ సామా...
Ganesh -
రాహుల్ మాట్లాడే భాష మావోయిస్టుల భాష వలే ఉంది: మోడీ
మావోయిస్టులు మాట్లాడే బాష కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని మోడీ...
Ganesh -
తెలంగాణ కేబినెట్ భేటీకి ముహూర్తం ఖరారు
తెలంగాణ కేబినెట్ భేటీకి ముహూర్తం ఖరారు చేశారు. ఎన్నికల సంఘం గ్రీన్...
Ganesh -