ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సాగర్ – శ్రీశైలం లాంచీ ప్రయాణం శనివారం ప్రారంభమైంది. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో బుధ, శనివారం ఈ లాంచీ నడపనున్నట్లు అధికారులు తెలిపారు. లాంచీ ప్రయాణంలో భోజన వసతిని కల్పిస్తున్నట్లు తెలిపారు. పెద్దలకు రూ. 2200 , పిల్లలకు రూ. 1800 వసూలు చేస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. హైదరాబాద్ నుంచి పర్యాటక శాఖ బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఈ ప్రయాణానికి సంబంధించి ఆన్ లైన్ లో టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
సాగర్ – శ్రీశైలం లాంచీ ప్రారంరభం
-
Read more RELATEDRecommended to you
గెలుపు మీద నమ్మకం లేకనే మహానాడులు రద్దు చేసుకున్నారు : బొత్స సత్యనారాయణ
జూన్ 9వ తేదీన విశాఖ నుంచి రెండో సారి సీఎంగా ప్రమాణ...
Anji N -
టీఎస్ పీజీఈసెట్-2024 రాత పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పులు
టీఎస్ పీజీఈసెట్-2024 రాత పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేసినట్లు కన్వీనర్...
Ganesh -
ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం మాకు లేదు : ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి
పల్నాడు జిల్లాలో పిన్నెల్లి సోదరులు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. రాత్రి వారిద్దరూ...
Anji N -