Asia Cup T20 2022 : సెమీఫైనల్స్ లో టీమిండియా ఘనవిజయం

-

ఆసియా కప్ లో భాగంగా థాయిలాండ్ లో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ తో భారత మహిళల జట్టు 74 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.

149 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన థాయిలాండ్ నిర్ణీత ఓవర్లలో 74/9 కే పరిమితమైంది. భారత బౌలర్లలో దీప్తి శర్మ 3,రాజేశ్వరి గైక్వాడ్ 2, రేణుక సింగ్, స్నేహ రాణా, శఫలి వర్మ తలో వికెట్ తీశారు. ఇక ఈ మ్యాచ్‌ లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిన షఫాలీ వర్మకు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news