Pro Kabaddi 2019: హర్యానాపై తమిళ్, పాట్నాపై పునేరి గెలుపు

-

ఇక.. ఇవాళ కూడా రెండు మ్యాచులు జరగనున్నాయి. దబాంగ్ ఢిల్లీ, జైపూర్ మధ్య ఒక మ్యాచ్ జరగనుండగా… గుజరాత్, పునేరి మధ్య మరో మ్యాచ్ జరగనుంది. ఈ రెండు మ్యాచులు కూడా పాట్నాలోనే జరగనున్నాయి.

ప్రొ కబడ్డీ 2019 ఏడో సీజన్ రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. ఇప్పటికే 26 మ్యాచులు పూర్తయ్యాయి. పాట్నాలోని ఇండోర్ స్టేడియంలో నిన్న రెండు మ్యాచులు జరిగాయి. తమిళ్ తలైవాస్, హర్యానా స్టీలర్స్ మధ్య మొదటి పోరు జరగగా… ఈ పోరులో తమిళ్ తలైవాస్ జట్టు విజయం సాధించింది. హర్యానా స్టీలర్స్ ను 28- 35 తేడాతో ఓడించింది.

మరో మ్యాచ్ లో పాట్నా పైరేట్స్, పునేరీ పల్తాన్ మధ్య పోరు జరగగా… ఈ పోరులో పాట్నాను పునేరి పల్తాన్ జట్టు ఓడించింది. 20 – 41 తేడాతో పునేరి జట్టు గెలిచింది.

ఇక.. ఇవాళ కూడా రెండు మ్యాచులు జరగనున్నాయి. దబాంగ్ ఢిల్లీ, జైపూర్ మధ్య ఒక మ్యాచ్ జరగనుండగా… గుజరాత్, పునేరి మధ్య మరో మ్యాచ్ జరగనుంది. ఈ రెండు మ్యాచులు కూడా పాట్నాలోనే జరగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news