క్యాన్సర్ ను జయించి మళ్లీ జీవితాన్ని మొదలుపెట్టిన హంసానందిని..

-

టాలీవుడ్ ఐటమ్ బాంబ్ గా పేరుతెచ్చుకున్న అందాల భామ హంసానందిని ఇప్పటికే మిర్చి అత్తారింటికి దారేది సౌర్యం లాంటి ఎన్నో సినిమాలతో తన టాలెంట్ను నిరూపించుకున్న ఈ భామ చేసింది తక్కువ సినిమాలో అయినా మంచి పేరు సంపాదించుకుంది అయితే కెరియర్ మంచి స్థాయిలో ఉన్నప్పుడే క్యాన్సర్ మారిన పడ్డాను అంటూ గత ఏడాది సోషల్ మీడియా వేదికగా తెలిపే ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది.. అయితే తాజాగా ఆమె క్యాన్సర్ నుంచి బయటపడి మళ్లీ షూటింగ్ కు హాజరవ్వటం ఆమె అభిమానులకు చాలా సంతోషంగా అనిపిస్తుంది..

టాలీవుడ్ లో ఇప్పటికే పళ్ళు సినిమాలో నటించిన అందాల భామ హంసా నందిని ఐటమ్ సాంగ్స్ లో కూడా మెరిసింది ఎందరో ప్రేక్షకులను సంపాదించుకున్న ఈ భామ గత ఏడాది డిసెంబర్లో తాను బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడినట్టు తెలిపింది.. ఈ ప్రకటన విన్న ఆమె అభిమానం అంతా ఎంతో బాధపడ్డారు చివరికి సంవత్సరం పాటు క్యాన్సర్ తో పోరాడిన ఆమె కోలుకొని మళ్ళీ షూటింగ్లకు రానుంది.. ఆత్మవిశ్వాసంతో ఈ మామ వారిని జయించి తిరిగి విజయవంతంగా సినిమాలో నటించడం మొదలుపెట్టింది.. దీంతో ఆమెకు ప్రశంసలు వెలువ కురుస్తుంది తన ధైర్యానికి అందరూ మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు..

అయితే హంసానందినీకి క్యాన్సర్ వంశపారపర్యంగా వచ్చింది ఆమె తల్లి కూడా ఇదే వ్యాధితో 18 ఏళ్ల క్రితం మరణించింది అయితే వీటన్నిటితో ఆమె కుంగిపోకుండా తనకు వచ్చిన వ్యాధిని జయించి మళ్లీ జీవితాన్ని ఆనందంగా మొదలుపెట్టింది.. ఇంకా ఆమె ఎన్నో చిత్రాల్లో నటించి జీవితాన్ని విజయం అందంగా నడిపించుకోవాలని విషెస్ చెబుతున్నారు టాలీవుడ్ అభిమానులు..

Read more RELATED
Recommended to you

Latest news