ఏపీలో విషాదం చోటుచేసుకుంది. విజయవాడలోని యనమలకుదురు సమీపంలోని కృష్ణా నదిలో ఐదుగురు విద్యార్థులు ఈతకు వెళ్లారు. నీటిలో దిగిన కాసేపటికే వారు గల్లంతయ్యారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చేలోగా విద్యార్థులను కాపాడటానికి ప్రయత్నించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు విద్యార్థులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. సహాయక సిబ్బంది విద్యార్థుల ఆచూకీ కోసం వెతుకుతున్నారు.
BREAKING : కృష్ణా నదిలో ఈతకు దిగి ఐదుగురు విద్యార్థులు గల్లంతు
By Swecha Reddy
-
Previous article
Next article