ఏపీ నిరుద్యోగులకు శుభవార్త..4,765 పోస్టుల భర్తీకి అనుమతి

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు జగన్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇప్పటికే పలు శాఖలో ఖాళీలను భర్తీ చేస్తున్న జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఆర్ బి కే ల్లో ఖాళీగా ఉన్న 47 65 పశుసంవర్ధక సహాయక పోస్టుల భర్తీకి అనుమతి ఇస్తూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మధుసూదన్ రెడ్డి అధికారిక ఉత్తర్వులు ఇచ్చారు.

దీంతో త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుంది. కాగా ఆర్బికేల్లో 1644 ఉద్యాన, 467 వ్యవసాయ, 63 మత్స్య, మరియు 22 పట్టు సహాయక పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. సంబంధిత శాఖల నుంచి అనుమతి రాగా నోటిఫికేషన్ సన్నాహాలు మొదలుపెట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news