ఇవాళ పశ్చిమగోదావరి జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన

-

పశ్చిమగోదావరి జిల్లాలో సీఎం జగన్‌ పర్యటించనున్నారు. ఇవాళ సీఎం వైఎస్‌ జగన్‌ పశ్చిమగోదావరి జిల్లా కలగంపూడి పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలోనే… నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద రాజు కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరుకానున్నారు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి.

ఇవాళ సాయంత్రం 3.50 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 4.20 గంటలకు కలగంపూడి చేరుకుంటారు. 4.30 గంటలకు ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ ఆవరణలో నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద రాజు కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరుకానున్నారు సీఎం జగన్‌. ఇక ఆరు గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు సీఎం వైఎస్‌ జగన్‌.

Read more RELATED
Recommended to you

Latest news