IPL 2023 : ఐపీఎల్‌ లో మరో మైలురాయిని అందుకున్న కోహ్లీ..ఏకైక క్రికెటర్‌ గా

-

ఐపీఎల్‌ లో మరో మైలురాయిని అందుకున్న కోహ్లీ. ఆర్సిబి స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఐపిఎల్ లో మరో మైలురాయిని అందుకున్నారు. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్లో 12 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కోహ్లీ 7వేల పరుగులు మార్క్ ను చేరుకున్నాడు.

ఐపీఎల్ లో ఏడు వేల రన్ సాధించిన తొలి బ్యాటర్ గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. కోహ్లీ 233 మ్యాచుల్లో ఈ ఘనత సాధించాడు. ఇక కింగ్ కోహ్లీ ఖాతాలో ఐదు సెంచరీలు, 49 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కోహ్లీ తర్వాతి స్థానంలో శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్, రోహిత్ శర్మ వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news