అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం కేసీఆర్ దంపతులు

-

ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు సీఎం కేసీఆర్ దంపతులు. కాసేపటి క్రితమే.. ఉజ్జయిని మహంకాళి ఆలయానికి చేరుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు. ఈ సందర్భంగా పూర్ణకుంభం తో స్వాగతం పలికారు ఆలయ అర్చకులు. అనంతరం…ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు సీఎం కేసీఆర్ దంపతులు.

ఇక ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, BRS నేతలు… మేయర్ విజయలక్ష్మి పాల్గొన్నారు. ఇక ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దర్శనం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్… డిప్యూటీ స్పీకర్ పద్మారావు ఇంటికి వెళ్లనున్నారు. అక్కడే భోజనం చేసి ప్రగతి భవన్‌కు వెళ్లనున్నారు. ఇక అంతకు ముందు సాయిచంద్‌ దినకర్మకు సీఎం కేసీఆర్‌ హాజరయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news