సావిత్రి మనవరాలు ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

-

స్వర్గీయ అందాల తార మహానటి సావిత్రి అంటే బహుశా తెలియని వారంటూ ఎవరు ఉండరేమో అయితే ఇప్పటి జనరేషన్ కి సావిత్రి గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఇటీవలే కీర్తి సురేష్ నటించిన మహానటి సినిమా ద్వారా ఆమె గొప్పతనం, మంచితనం అందరికీ తెలిసింది. ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి నటించిన ఈమె ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి హీరోలతో నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇకపోతే సాధారణంగా ఎవరైనా సరే ఇండస్ట్రీలో మంచి స్థానంలో ఉన్నప్పుడు ఆ తర్వాత తమ వారసులను కూడా ఇండస్ట్రీకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగానే నటి సావిత్రి కూడా తన మనవరాలిని ఇండస్ట్రీకి తీసుకొచ్చింది.

అయితే బహుశా ఈ విషయం చాలామందికి తెలియదని చెప్పాలి. అయితే మహానటి సావిత్రి మనవరాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆమె ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతోంది. మరి ఆమె ఎవరో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇకపోతే సావిత్రి ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినప్పటికీ కూడా తన కూతురు, కొడుకుని మాత్రం ఇండస్ట్రీలోకి ఆమె తీసుకురాలేదు. వారు కూడా ఎప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చే ప్రయత్నం చేయలేదు. కానీ సావిత్రి మనవరాలు మాత్రం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఆమె ఎవరో కాదు విజయ చాముండేశ్వరి కోడలు మధువంతి.

ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు తక్కువే తెలిసినా.. తమిళంలో మాత్రం ఈమె బాగా పాపులారిటీ దక్కించుకుంది. విజయ్ చాముండేశ్వరి కొడుకు అరుణ్ తమిళ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రస్తుతం డైలీ సీరియల్స్ లో నటిస్తున్న మధువంతిని వివాహం చేసుకున్నారు. ఈ మధువంతి ఎవరో కాదు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కోడలు. చాలా సినిమాలలో నటించి.. సూపర్ హిట్ హీరోయిన్ గా పేరు దక్కించుకున్న ఈమె కొన్ని కీలక పాత్రలో నటించి.. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా కొద్దిరోజుల పాటు ఇండస్ట్రీలో కొనసాగింది. ఇక ఇప్పుడు సీరియల్స్ లో నటిస్తూ బిజీగా మారిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news