తిరుమలకు ప్రధాని మోడీ..షెడ్యూల్‌ ఇదే

-

తిరుమలకు ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ తిరుమల పర్యటనకు సంబంధించిన అధికారిక షెడ్యూల్ విడుదల అయింది. ఈ నెల 26వ తేదీన సాయంత్రం 6:50 గంటలకు తిరుపతి విమానశ్రయంకు చేరుకోనున్నారు ప్రధాని మోడీ. ఇక ఇవాళ రాత్రి 7:50 గంటలకు శ్రీరచనా అతిధి గృహానికి చేరుకోనున్న ప్రధాని మోడీ….రాత్రికి శ్రీరచనా అతిథి గృహంలో బస చేయనున్నారు.

Prime Minister Modi Tirumala Tour Sehdule
Prime Minister Modi Tirumala Tour Sehdule

అలాగే.. ఈ నె 27వ తేదీ ఉదయం 7:55 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయం వద్దకు చేరుకోనున్నారు ప్రధాని మోడీ. ఇక ఇవాళ ఉదయం 8 గంటల నుంచి 8:45 గంటల వరకు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుంటారు. ఉదయం 8:55 గంటలకు దర్శనం ముగించుకోని శ్రీరచనా అతిధి గృహానికి చేరుకోనున్న ప్రధాని మోడీ… 9:30 గంటలకు తిరుమల పర్యటన ముగించుకోని తిరుపతి విమానశ్రయం కు బయలుదేరనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news