పని కంటే ప్రచారం చేస్తే గెలిచేవాళ్ళం: KTR

-

కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని నమ్మి గొప్పగా చేసిన నేతల్ని కూడా ప్రజలు తిరస్కరించారని కేటీఆర్ చెప్పారు. బారాసా హయం లో ఒక రేషన్ కార్డు ఇవ్వలేదని ప్రత్యర్థులు విమర్శలు చేశారు. తొమ్మిదేళ్లలో ఆరు లక్షలు రేషన్ కార్డులు ఇచ్చినట్లు చెప్పారు. అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం తో పాటు 73% జీతాలు పెంచిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని అన్నారు.

కేటీఆర్ 29 లక్షల పెన్షన్లను 46 లక్షల కి పెంచామని ఇలా అనేక అంశాలు చెప్పుకోవడంలో విఫలమయ్యామని పార్టీ అబద్ధాలు ముందు అభివృద్ధి ఓడిపోయిందని పనులు కాకుండా ప్రచారం మీద ఫోకస్ చేసి ఉంటే గెలిచే వాళ్ళమని కేటీఆర్ అన్నారు. వందలాది సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నా ఏ నాడూ ప్రజల లైన్ లో నిలబెట్టడానికి సౌకర్యం వారి మంచి చూసామె తప్పించి రాజకీయ ప్రయోజనం ప్రచారం గురించి ఆలోచించ లేదని ప్రజలు తమను పూర్తిగా తిరస్కరించ లేదని బారాసకి మూడో వంతు సీట్లు వచ్చాయని అన్నారు

Read more RELATED
Recommended to you

Latest news