అయోధ్యకి వెళ్లాలనుకునే వాళ్లకి గుడ్ న్యూస్.. ఫ్రీ టికెట్స్..!

-

అయోధ్య కి వెళ్ళాలి అనుకుంటున్నారా..? చాలామంది అయోధ్యకి వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారు ఉత్తరప్రదేశ్లో రామ మందిరం మనకి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసేశారు. ఎక్కడ చూసినా రామ మందిరం గురించి మాట్లాడుకుంటున్నారు ఈ ఆలయ నిర్మాణం కోసం భారీ మొత్తంలో ఖర్చు చేసి ఆలయాన్ని నిర్మించారు విగ్రహం ప్రతిష్టించే రోజు ఏ ఇబ్బంది కలగకుండా ఉండడానికి జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రామ మందిరం విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది.

ఇక్కడికి వెళ్లడానికి ఇప్పటికే చాలామంది రైళ్లు విమానాలు హోటల్స్ ని కూడా బుక్ చేసేసుకున్నారు ఈ ఆలయాన్ని చూడాలని ఎన్నో ఆశలతో ఉన్నారు ప్రజలు కొందరికి అయోధ్యకు వెళ్లాలని ఉన్న వెళ్లడానికి వీలు లేకపోవడంతో బాధపడుతున్నారు అయితే పేటీఎం మాత్రం గుడ్ న్యూస్ చెప్పింది. బస్సు సేవల్ని స్టార్ట్ చేశారు. అయోధ్య వెళ్లాలనుకునే వాళ్ళు జనవరి 19 నుండి 22 వరకు ఫ్రీ బస్ టికెట్స్ మా ద్వారా పొందచ్చని చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news