Ayodhya: రామాలయంలో ప్రధాని నరేంద్ర మోడీ పూజలు

-


PM Modi at Ayodhya temple : అయోధ్య రామ మందిరంలో మరో అరుదైన ఘట్టం ప్రారంభమైంది. కాసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోడీ రామ మందిరంలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా రాముల వారి పూజకు కావాల్సిన సామాగ్రిని తన చేతిలో మీదుగా రామాలయంలోకి తీసుకువెళ్లారు ప్రధాని నరేంద్ర మోడీ.

PM Modi at Ayodhya temple

గోధుమ కలర్ దుస్తులు ధరించిన నరేంద్ర మోడీ… హిందుత్వం ఉట్టిపడేలా రామాలయంలో పూజలు నిర్వహిస్తున్నారు. ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్‌ భగవత్‌, యూపీ సీఎం యోగి కూడా పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news