YSR Aasara Scheme : ఏపీ డ్వాక్రా మహిళలకు శుభవార్త.. నేడు అకౌంట్లలోకి డబ్బులు

-

YSR Aasara Scheme : ఏపీలోని డ్వాక్రా మహిళలకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. YSR ఆసరా పథకం నిధుల విడుదలకు సమయం ఖరారు అయింది. ఇవాళ YSR ఆసరా పథకం నిధుల విడుదల చేస్తారు సీఎం జగన్. అనంతపురం జిల్లా ఉరవకొండలో సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభిస్తారు సీఎం జగన్. 2019 ఎన్నికల నాటికి డ్వాక్రా మహిళల పేరుతో బ్యాంకుల్లో రూ.25,570.80 కోట్ల అప్పు ఉంది.

ysr asara scheme amount release date

ఇవాళ ఉదయం 11 గంటల సమయంలో YSR ఆసరా పథకం నిధుల విడుదల కానున్నాయి. ఇప్పటివరకు నాలుగు విడతల్లో రూ.19,175.97 కోట్లు చెల్లించిన జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం…. మిగిలిన రూ.6394.83 కోట్లను 78 లక్షల మంది ఖాతాల్లో జమ చేయనుంది. ఈ నెలాఖరు వరకు ఆసరా ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహించనుంది. దీంతో ఏపీలోని డ్వాక్రా మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news