రాష్ట్ర అధికారిక గీతంగా ‘జయ జయహే తెలంగాణ

-

ఈరోజు డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.రాష్ట్ర గేయంగా ‘జయజయహే తెలంగాణ’ను నిర్ణయించింది.

కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు

*ఆరు గ్యారంటీల అమలుపై సుదీర్ఘ చర్చ. రెండు గ్యారంటీల అమలుకు నిర్ణయం,

*రాష్ట్రంలో కులగణన జరపాలని నిర్ణయం.

* కొడంగల్ ప్రాంత అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయం.

* తెలంగాణ హైకోర్టుకు 100 ఎకరాలు కేటాయింపునకు నిర్ణయం

* సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు క్షమాభిక్ష ఇచ్చి విడుదల చేయాలని నిర్ణయం.

* అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ఆమోదం

* 65 ఐటీఐ కళాశాలలను అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రాలుగా అప్డేట్ చేయాలని నిర్ణయం

Read more RELATED
Recommended to you

Latest news