బండి సంజయ్: వినోద్ కుమార్ కుటుంబ ఆక్రమాలు నిజమే..!

-

కాంగ్రెస్ ప్రభుత్వం మీద బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కీలక కామెంట్స్ చేసారు. గురువారం ఆయన చేపట్టిన ప్రజాహిత యాత్రలో భాగంగా మాట్లాడారు ప్రజాహిత యాత్రకి అనూహ్యస్పందన వస్తుందని చెప్పారు లోక్సభ ఎన్నికల్లో బిజెపికి 350 కి పైగా సీట్లు వస్తాయని అన్నారు తెలంగాణలో అన్ని పార్లమెంట్ స్థానాలని కైవసం చేసుకుంటామని అన్నారు. శివరాత్రి పండుగ సందర్భంగా 89 తేదీల్లో ప్రజాహిత యాత్రకి బ్రేకిస్తున్నట్లు చెప్పారు.

వంద రోజుల్లో ఒక కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలని అమలు చేయాలని డిమాండ్ చేశారు కాలేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని report చెప్పినా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని అన్నారు. రాజకీయాలని పక్కనపెట్టి అభివృద్ధి చేస్తే కేంద్రం సహకరిస్తుందని అన్నారు. భూముల పేరుతో వినోద్ కుటుంబ సభ్యులపై వస్తున్న అవినీతి ఆరోపణలు నిజమేనని చెప్పారు

 

Read more RELATED
Recommended to you

Latest news