లాస్య నందిత సోదరి ఎన్నికల పోటీ పై క్లారిటీ..!

-

సికింద్రాబాద్ కంటోన్మెంట్ జోన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదం లో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ స్థానంలో జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేయడం దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత సోదరి నివేదిత క్లారిటీ ఇచ్చారు. నాన్న సాయన్నకి మద్దతుగా నిలిచిన ప్రజలు లాస్య నందిత ని సైతం భారీ మెజార్టీతో గెలిపించారు.

దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో తన సోదరిని కోల్పోయామని అన్నారు అయితే ఉప ఎన్నికల బరిలో తాను నిల్చోవాలని స్థానిక లీడర్లు ప్రజలు కోరుతున్నారని వాళ్ళందరి మద్దతుతో తాను ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని చెప్పారు. టిఆర్ఎస్ చీఫ్ కేసిఆర్ ని త్వరలో ఇదే విషయంపై కలుస్తానని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news