ఏపీ అరకులో జరిగినట్లు తెలంగాణలో మావోయిస్టుల దాడికి పాల్పడే అవకాశం లేదని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో వారి ప్రభావం అంతగా లేదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ పోలీసులు నిత్యం అప్రమత్తంగా ఉన్నారంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణలో మావోయిస్టుల ప్రభావం లేదు
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
ప్రజల సొమ్ముతో రుషికొండపై విలాసవంతమైన భవనాలు : పురందేశ్వరి
వైఎస్ జగన్ ముఖ్యమంత్రి హోదాలో ప్రజాదనాన్ని దుర్వినియోగం చేశారని ఎంపీ దగ్గుబాటి...
Ganesh -
మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డితో సహా 12 మందికి హైకోర్టు నోటీసులు
మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు 12 మంది...
Ganesh -
ఈనెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో...
Ganesh -