కేంద్ర ఎన్నికల సంఘానికి మరో లేఖ రాసిన కనకమేడల..!

-

కేంద్ర ఎన్నికల సంఘానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కనకమేడల రవీంద్ర లేఖ రాశారు. సీఎం పై రాయి దాడి కేసులో బోండా ఉమా ఇరికించినందుకు ప్రయత్నం చేస్తున్నారని అందులో పేర్కొన్నారు. విజయవాడ పోలీసులు తీరుని ఆయన ఖండించారు బోండా ఉమా పోటీ చేయకుండా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.

సీఎం పై రాగి దాడి ఘటన తర్వాత ఇప్పటిదాకా పోలీసులు ఏ చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. ఈసీ వెంటనే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఆయన లేఖలో రాశారు అలానే ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు చెరగని ముద్ర వేశారని అన్నారు. అభివృద్ధి సంక్షేమం సంపద సృష్టికి బ్రాండ్ అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news