కాంగ్రెస్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులుకి అస్వస్థత..!

-

కాంగ్రెస్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు అస్వస్థత కి గురయ్యారు. ఇక వివరాల లోకి వెళితే.. మాదిగల కి కాంగ్రెస్ పార్టీ లో అన్యాయం చేసారు అని నిన్న దీక్ష చేసారు. అయితే ఆయన దీక్ష చెయ్యడం కారణంగా నేడు ఇబ్బందికి గురయ్యారు.

మాదిగల కి కాంగ్రెస్ పార్టీ లో అన్యాయం చేసారు అని నిన్న దీక్ష చెయ్యడం వల్ల మోత్కుపల్లి నర్సింహులు బీపీ, షుగర్ లెవల్స్ పడిపోయాయి అని వైద్యులు అంటున్నారు. మోత్కుపల్లి నర్సింహులు ఇప్పుడు బేగంపేట లోని వెల్నెస్ ఆసుపత్రి లో చికిత్స తీసుకుంటున్నారు. అయితే మోత్కుపల్లి నర్సింహులు బీపీ, షుగర్ లెవల్స్ పడిపోయాయి అని డాక్టర్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news