తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం

-

 

తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. నారాయణగిరి షెడ్ల వరకు అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. స్వామివారిని నిన్న 79,584 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 31,848 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ. 4.18 కోట్లు సమకూరిందని అధికారులు వెల్లడించారు.

Tirumala Tirupati Devasthanams
  • తిరుమలకు భక్తులు భారీగా పోటెత్తారు
  • టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 18 గంటల సమయం
  • నిన్న శ్రీవారిని దర్శించుకున్న 79,584 మంది భక్తులు
  • తలనీలాలు సమర్పించిన 31,848 మంది భక్తులు
  • హుండి ఆదాయం 4. 18 కోట్లు

 

Read more RELATED
Recommended to you

Latest news