తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఊహించిన షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే పార్టీకి రాజీనామా చేస్తాడని వార్తలు వస్తున్నాయి.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2024/06/It-seems-that-Narsampeta-MLA-Donthi-Madhav-Reddy-will-give-a-shock-to-the-Congress-party.webp)
శనివారం సీఎం రేవంత్ వరంగల్లో పర్యటించగా.. ఆ టూర్కు ఎమ్మెల్యే డుమ్మా కొట్టారు. దీంతో ఆయన పార్టీకి రాజీనామా చేస్తారనే ప్రచారం పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. కొత్తగా వచ్చిన వారికి మంత్రి పదవులు ఇచ్చారని దొంతి పార్టీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నారట.