వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్రెడ్డి నివాసం వద్ద భద్రతలో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేపట్టింది. తాడేపల్లిలోని జగన్ ఇంటివద్ద హై సెక్యూరిటీ ఏర్పాట్లను తొలగించింది.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2024/07/జగన్-ఇంటి-వద్ద-హై-సెక్యూరిటీ-ఏర్పాట్లు-తొలగింపు-.jpg)
ఇంటికి వెళ్లే దారిలోని హైడ్రాలిక్ బొలార్డ్స్, టైర్ కిల్లర్స్, చెక్పోస్టును సైతం తీసేశారు. కాగా, ఇప్పటికే జగన్ నివాసం వద్ద మూసివేసిన రహదారిని ప్రజల రాకపోకల కోసం ప్రభుత్వం తెరిచిన సంగతి తెలిసిందే.