తూర్పుగోదావరి జిల్లాలో కూలిన బ్రిడ్జి…అంధకారంలోకి 5 గ్రామాలు !

-

Collapsed bridge in East Godavari district : తూర్పుగోదావరి జిల్లాలో బ్రిడ్జి కూలింది. దీంతో అంధకారంలోకి 5 గ్రామాలు వెళ్లాయి. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం పరిధి నందరాడ వద్ద కూలిపోయింది కల్వర్ట్ బ్రిడ్జి. చెరువులు నుండి వస్తున్న నీటితో కాలువ ఉదృతంగా ప్రవహించడంతో వరద ప్రవాహానికి కొట్టుకు పోయింది బ్రిడ్జి.

Collapsed bridge in East Godavari district 5 villages in darkness

అయితే.. ఆ కల్వర్ట్‌ బ్రిడ్జి కూలి పోవడంతో 5 గ్రామాలకు రాకపోకలు.. నిలిచిపోయాయి. నందరాడ, కలవచర్ల, నరేంద్రపురం, గాదరాడ, రాజనగరం వైపుగా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బ్రిడ్జి కాలువ దాటికి క్రుంగిపోవడంతో వాహనదారులకు హెచ్చరిక బోర్డులను పెట్టారు అధికారులు.. వాహనదారులు రాజానగరం వెళ్లేందుకు దారిమల్లింపు చేశారు అధికారులు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news