నేడు కాకినాడ జిల్లాలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు

-

ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. నేడు కాకినాడ జిల్లాలో సీఎం చంద్రబాబు..పర్యటించనున్నారు. ఏలేరు వరద ముంపు గ్రామం రాజుపాలెం గ్రామంలో క్షేత్రస్థాయిలో సీఎం చంద్రబాబు..పర్యటించనున్నారు. . ముంపు ప్రాంతాలను పరిశీలించి బాధితులతో మాట్లాడనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.. సామర్లకోటలో జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం.. ఏలేరు ఆధునీకరణ, తీసుకోవలసిన చర్యలపై రివ్యూ చేస్తారు సీఎం చంద్రబాబు నాయుడు.

Chief Minister Chandrababu Naidu will visit Kakinada district today

కాగా, నిన్న కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. గత దుర్మార్గ పాలన వల్లనే ఇంత కష్టపడాల్సి వచ్చిందన్నారు. బుడమేరును గత ప్రభుత్వం  పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు, వరదలు వచ్చాయని తెలిపారు. బుడమేరుకు పడిన గండ్లను పూడ్చేందుకు కొన్ని రోజుల నుంచి శ్రమిస్తూనే ఉన్నామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news