ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..ఈ నెల 4లోగా అందరి అకౌంట్లలో డబ్బులు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుభవార్త చెప్పడం జరిగింది. వరద బాధితుల సహాయం పై కీలక ప్రకటన చేశారు చంద్రబాబు నాయుడు. అక్టోబర్ 4వ తేదీన అంటే మరో నాలుగు రోజుల్లోనే అందరి అకౌంట్లో డబ్బులు వేస్తామని వివరించారు. తమ ఖాతాల్లో వరద సాయం డబ్బులు పడడం లేదంటూ చాలామంది ఆందోళన చేస్తున్నారు. ఈ తరుణంలోనే తాజాగా సమీక్ష సమావేశం నిర్వహించారు నారా చంద్రబాబు నాయుడు.

chandrababu good news to ap

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. అక్టోబర్ 4వ తేదీలోపు అందరూ అకౌంట్లో డబ్బులు జమ చేస్తామని వెల్లడించారు. నష్టపోయిన వారిలో అసంతృప్తి ఉండకూడదని కూడా కోరారు. కొన్ని బ్యాంక్ అకౌంట్లు మనగడం లేకపోవడం అలాగే ఆధార్ లింక్ కాకపోవడం లాంటి సమస్యలు ఉన్నాయని వివరించారు. కాదా నెంబర్ తప్పుగా నమోదు కావడం కూడా జరిగిందన్నారు. దాదాపు 23,000 మంది ఖాతాల్లో డబ్బు జమ కాలేదని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. వారందరికీ నాలుగో తేదీ లోపు డబ్బులు పడతాయని ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

Read more RELATED
Recommended to you

Latest news