రేపటి నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు..ఆ దర్శనాలు రద్దు!

-

రేపటి నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఇవాళ సాయంత్రం అంకురార్పణ ఉంటుంది. ఇక రేపు తిరుమల శ్రీ వారి స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.

Good news for Tirumala devotees..December darshan tickets are released today

పెద్ద శేష వాహన సేవలో పాల్గొననున్నారట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 12వ తేదీ రాత్రి ధ్వజావరోహణంతో ముగియనున్నాయి శ్రీవారి బ్రహ్మోత్సవాలు. ఇక అటు విజయవాడ అమ్మవారి భక్తులకు అలర్ట్. ఇంద్ర కీలాద్రిపై ఇవాళ్టి నుంచి ద‌స‌రా ఉత్స‌వాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు దుర్గ గుడి ఈఓ రామారావు ప్రకటన చేశారు. ఉత్స‌వాలు ముగిసే వ‌ర‌కూ అంతరాలయ దర్శనాలు ర‌ద్దు చేశామన్నారు. ఈ ప‌ది రోజులు ప‌ది అవతారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని చెప్పారు దుర్గ గుడి ఈఓ రామారావు.

 

Read more RELATED
Recommended to you

Latest news