IND vs BAN: దుమ్ములేపిన పాండ్యా .. బంగ్లాపై భారత్ ఘన విజయం!

-

India vs Bangladesh, 1st T20I: బంగ్లాదేశ్ వర్సెస్ టీమ్ ఇండియా మాదిగ జరుగుతున్న టి20 సిరీస్ లో బోని కొట్టింది సూర్య కుమార్ సేన. వాలియర్ వేదికగా జరిగిన మొదటి టి20 మ్యాచ్లో… టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. అవలీలగా మ్యాచ్ గెలిచింది టీం ఇండియా. ఏకంగా 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ జట్టు పైన విజయం సాధించడం జరిగింది. ఇందులో మొదటి బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 19.5 ఓవర్లలో… 127 పరుగులకు ఆల్ అవుట్ అయింది.

India vs Bangladesh, 1st T20I

అయితే ఆ లక్ష్యాన్ని 10 ఓవర్లలోనే ఊదుపారేసింది టీమిండియా. ఈ మ్యాచ్ లో..సంజు సాంసంన్ , సూర్య కుమార్ యాదవ్, హార్థిక్ పాండ్యా అద్భు తమైన బ్యాటింగ్తో.. అదరగొట్టారు. దీంతో టీమిండియా విజయం సాధించడం జరిగింది. ఇక బంగ్లాదేశ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య రెండవ టి20 9వ తేదీన, మూడవ టి20 మ్యాచ్ 12వ తేదీన హైదరాబాదు లో జరగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news