టీడీపీ ఎమ్మెల్యే సంచలనం… ‘మీ ఇంటి వద్దకే మీ ఎమ్మెల్యే’ పేరుతో కార్యక్రమం!

-

Daggupati Venkateswara Prasad: టీడీపీ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ‘మీ ఇంటి వద్దకే మీ ఎమ్మెల్యే’ పేరుతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు టీడీపీ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఇళ్ల వద్దకి ఎమ్మెల్యే ను ప్రారంభం చేయనున్నారు. ‘మీ ఇంటి వద్దకే మీ ఎమ్మెల్యే’ పేరుతో కార్యక్రమం పేరుతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు టీడీపీ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్.

Anantapur Urban MLA Daggupati Prasad’s sensational decision

ఇవాళ ‘మీ ఇంటి వద్దకే మీ ఎమ్మెల్యే’ పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దగ్గుపాటి… ప్రతిరోజు ఉదయం 7 గంటలకే ప్రజల ఇళ్ల వద్దకే వెళ్లనున్నారు. తొలి రోజు కమలానగర్ లో పర్యటించారు టీడీపీ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. అధికారులు, స్థానిక నాయకులతో కలిసి టీడీపీ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పర్యటన కొనసాగింది. తాను ఎమ్మెల్యే గా ఉన్నన్నిరోజులు ఇదే తరహాలో చేస్తానని ప్రకటించారు టీడీపీ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్.

Read more RELATED
Recommended to you

Latest news