కొండా సురేఖ కేసు..నాంపల్లి కోర్టు విచారణకు కేటీఆర్‌ దూరం !

-

కొండా సురేఖ కేసులో ట్విస్ట్‌ చోటు చేసుకుంది..కేటీఆర్… నాంపల్లి కోర్టుకు హాజరు కావడం లేదు. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కావలసిన మంత్రి కొండ సురేఖపైన వేసిన కేసు సోమవారం కి వాయిదా పడినది. ఈ నేపథ్యంలో ఈరోజు కేటీఆర్ గారు నాంపల్లి కోర్టుకు హాజరు కావడం లేదు.

Bharat Rashtra Samithi Working President KTR’s case filed against Minister Konda Surekha was adjourned till Monday

దయచేసి గమనించగలరని భారత రాష్ట్ర సమితి పార్టీ అధికారిక ప్రకటన చేసింది. కాగా మూసీపై ఇవాళ సాయంత్రం 4 గంటలకు కేటీఆర్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. మూసీపై ఇవాళ సాయంత్రం 4 గంటలకు తెలంగాణ భవన్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు కేటీఆర్. నిన్న సీఎం రేవంత్‌ రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు కౌంటర్‌ గా కేటీఆర్‌ ఇవ్వనున్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ పాలనలో మూసీ ప్లాన్‌ ఏంటీ అని వివరించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news